1 మిలియన్ ఎమిరేట్స్ లోటోని షేర్ చేసుకున్న ఇద్దరు ఇండియన్స్
- July 07, 2020
దుబాయ్:ఇద్దరు లక్కీ విన్నర్స్ జాక్పాట్ని సొంతం చేసుకున్నారు. 12 ఎడిషన్ లోటో డ్రాలో నెల్సన్ యేసుదాస్, కిక్కెరె అలి అబ్దుల్ మునీర్ అనే ఇద్దరు ఇండియన్స్ విజేతలుగా నిలిచారు. ఇద్దరూ కలిసి 1 మిలియన్ దిర్హామ్ లను గెలుచుకోగా, చెరిసగం.. ఒక్కొక్కరు హాఫ్ మిలియన్ సొంతం చేసుకున్నట్లయ్యింది. ఇంతకు ముందెన్నడూ తాను ఇలాంటి వాటిని ట్రై చేయలేదనీ, దాంతో విషయం తెలిశాక షాక్కి గురయ్యానని దుబాయ్ వాసి నెల్సన్ చెప్పారు. యూఏఈ విజిటర్ కిక్కెరె మాట్లాడుతూ, గెలిచిన సొమ్ముతో ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇది తనకు తొలి లక్కీ విన్ అని ఆయన అన్నారు. తదుపరి ఎమిరేట్స్ లోటో డ్రా జులై 11న జరగనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







