భారత్ దేశానికి చేరిన ఎంఐ-17 హెలికాప్టర్లు
- February 03, 2016
ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రష్యా చివరి బ్యాచ్ ఎంఐ-17వీ-5 మిలటరీ రవాణా హెలికాప్టర్లను భారత్కు అప్పగించింది. మరో 48 తయారు చేసి ఇచ్చేందుకు సైతం ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటోంది. భారత్ రష్యాకు చెందిన రోసోబోరోనిక్స్ పోర్ట్ సంస్థతో గతంలో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయమై ఆ సంస్థ ఉన్నతాధికారి అలెగ్జాండర్ మిఖేయావ్ మాట్లాడారు. 'రష్యా తయారు చేసిన హెలికాప్టర్లకు భారత్ ముఖ్యమైన మార్కెట్. ఇటీవల దక్షిణ ఆసియా దేశాల్లోనూ వీటికి మంచి గిరాకీ వుంది. ఇప్పుడు భారత్కు డెలివరీ ఇచ్చిన హెలికాప్టర్లు సాంకేతికంగా చాలా ఆధునికమైనవి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









