దుబాయ్ చేరుకున్న నూతన ఇండియన్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి

- July 15, 2020 , by Maagulf
దుబాయ్ చేరుకున్న నూతన ఇండియన్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి

దుబాయ్: నూతన ఇండియన్ కాన్సల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి యూ.ఏ.ఈ కి చేరుకున్నారు. జూలై 19 ఆదివారం దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాన్సుల్ ప్రెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్, నీరజ్ అగర్వాల్ తెలిపారు.

యూ.ఏ.ఈ ప్రభుత్వ ఆరోగ్య ప్రోటోకాల్స్ ప్రకారం,డాక్టర్ పూరి శనివారం వరకు క్వారంటైన్ (నిర్బంధం)లో ఉంటారని మరియు ఆదివారం అధికారికంగా కాన్సులేట్ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com