దుబాయ్ చేరుకున్న నూతన ఇండియన్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి
- July 15, 2020
దుబాయ్: నూతన ఇండియన్ కాన్సల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి యూ.ఏ.ఈ కి చేరుకున్నారు. జూలై 19 ఆదివారం దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాన్సుల్ ప్రెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్, నీరజ్ అగర్వాల్ తెలిపారు.
యూ.ఏ.ఈ ప్రభుత్వ ఆరోగ్య ప్రోటోకాల్స్ ప్రకారం,డాక్టర్ పూరి శనివారం వరకు క్వారంటైన్ (నిర్బంధం)లో ఉంటారని మరియు ఆదివారం అధికారికంగా కాన్సులేట్ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు