దుబాయ్ చేరుకున్న నూతన ఇండియన్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి
- July 15, 2020
దుబాయ్: నూతన ఇండియన్ కాన్సల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి యూ.ఏ.ఈ కి చేరుకున్నారు. జూలై 19 ఆదివారం దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాన్సుల్ ప్రెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్, నీరజ్ అగర్వాల్ తెలిపారు.
యూ.ఏ.ఈ ప్రభుత్వ ఆరోగ్య ప్రోటోకాల్స్ ప్రకారం,డాక్టర్ పూరి శనివారం వరకు క్వారంటైన్ (నిర్బంధం)లో ఉంటారని మరియు ఆదివారం అధికారికంగా కాన్సులేట్ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







