తెలంగాణలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్ కేసులు
- July 26, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 1,593 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,059 కి చేరింది.తాజాగా... 8 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 463కి చేరింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.3 శాతంగా ఉందన్న ప్రభుత్వం తెలంగాణలో అది 0.86 గా ఉందని తెలిపింది. తాజాగా కరోనా నుంచి 998 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసులు 41,332 గా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 1,2264 గా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా గత 24 గంటల్లో GHMC-641 పాజిటివ్ కేసులు రంగారెడ్డి-171, ఆదిలాబాద్-14, భద్రాద్రి కొత్తగూడెం-17, జనగాం-21, కామారెడ్డి-36, కరీంనగర్-51, ఖమ్మం-18, మహబూబ్ నగర్- 38, మహబూబాబాద్-29, మంచిర్యాల-27, మెదక్-21, మేడ్చల్, మల్కాజిగిరి-91, నాగర్ కర్నూల్- 46, నిజామాబాద్-32, పెద్దపల్లి-16, సంగారెడ్డి-61, సూర్యాపేట-22, వరంగల్ రూరల్-21, వరంగల్ అర్బన్-131, యాదాద్రి భువనగిరి జిల్లా-11 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







