తెలంగాణలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్ కేసులు
- July 26, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 1,593 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,059 కి చేరింది.తాజాగా... 8 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 463కి చేరింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.3 శాతంగా ఉందన్న ప్రభుత్వం తెలంగాణలో అది 0.86 గా ఉందని తెలిపింది. తాజాగా కరోనా నుంచి 998 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసులు 41,332 గా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 1,2264 గా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా గత 24 గంటల్లో GHMC-641 పాజిటివ్ కేసులు రంగారెడ్డి-171, ఆదిలాబాద్-14, భద్రాద్రి కొత్తగూడెం-17, జనగాం-21, కామారెడ్డి-36, కరీంనగర్-51, ఖమ్మం-18, మహబూబ్ నగర్- 38, మహబూబాబాద్-29, మంచిర్యాల-27, మెదక్-21, మేడ్చల్, మల్కాజిగిరి-91, నాగర్ కర్నూల్- 46, నిజామాబాద్-32, పెద్దపల్లి-16, సంగారెడ్డి-61, సూర్యాపేట-22, వరంగల్ రూరల్-21, వరంగల్ అర్బన్-131, యాదాద్రి భువనగిరి జిల్లా-11 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







