ఫేస్ మాస్క్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు
- July 27, 2020
మనామా: ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్ ఎఫైర్స్ పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ అసిస్టెంట్ బ్రిగేడియర్ డాక్టర్ షేక్ హమాద్ బిన్ మొహ్మద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, 15,666 ఉల్లంఘనలు ఫేస్ మాస్క్ ధరించడానికి సంబంధింరి నమోదయినట్లు వివరించారు. పబ్లిక్ ప్సేఎస్లో ఖచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన అమల్లోకి వచ్చినప్పటినుంచి ఈ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







