మస్కట్:433 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- July 28, 2020 , by Maagulf
మస్కట్:433 మంది ఖైదీలకు క్షమాభిక్ష

మస్కట్:సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, 433 మంది ఖైదీలకు ఈద్‌ అల్‌ అదా సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో 217 మంది వలసదారులు ఉన్నారు. ఈ క్షమాభిక్షతో లబ్ది పొందే ప్రిజనర్స్‌ కుటుంబాల్లో ఈద్‌ అల్‌ అదా  సంబరాలు మిన్నంటుతాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. వివిధ నేరాల్లో దోషులుగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాందించేలా సుల్తాన్ హైతం బిన్ తారిఖ్‌ చర్యలు తీసుకున్నారని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. మొత్తం 433 మంది ప్రిజనర్స్‌కి క్షమాభిక్ష లభించగా, అందులో 217 మంది వలసదారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com