మోదీ అసోంలో గ్యాస్ క్రాకర్ ప్రాజెక్టును ప్రారంభించారు
- February 05, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం అసోంలో గ్యాస్ క్రాకర్ ప్రాజెక్టును ప్రారంభించారు. మేకిన్ ఇండియాలో భాగంగా రూ. పదివేల కోట్లతో దీనిని చేపట్టారు. అసోంలోని మోరన్లో మోదీ డ్రమ్ వాయించారు. 32 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు ఇప్పుడు మోక్షం లభించింది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









