మోదీ అసోంలో గ్యాస్ క్రాకర్ ప్రాజెక్టును ప్రారంభించారు
- February 05, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం అసోంలో గ్యాస్ క్రాకర్ ప్రాజెక్టును ప్రారంభించారు. మేకిన్ ఇండియాలో భాగంగా రూ. పదివేల కోట్లతో దీనిని చేపట్టారు. అసోంలోని మోరన్లో మోదీ డ్రమ్ వాయించారు. 32 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు ఇప్పుడు మోక్షం లభించింది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







