తెలంగాణ లో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్ కేసులు
- August 07, 2020
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం 2,207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 75,257కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో 12 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుని 1,136 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 53,239కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,417 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో నిర్వహించిన కొవిడ్ పరీక్షల సంఖ్య 5,66,984కు చేరుకుంది. నిన్న అత్యధిక పాజిటివ్ కేసులు GHMC పరిధిలో నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







