అల్ మజునాహ్ ఫ్రీ జోన్లో ఈ-పేమెంట్ సర్వీస్ యాక్టివేటెడ్
- August 15, 2020
మస్కట్: అల్ మజునాహ్ ఫ్రీ జోన్లో ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీస్ని యాక్టివేట్ చేయడం జరిగింది. పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి అఫిలియేటెడ్గా వున్న అల్ మజునాహ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కంపెనీలు అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ జోన్లో నిర్వహించడం కోసం కోసం ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీసుని ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..