అల్ మజునాహ్ ఫ్రీ జోన్లో ఈ-పేమెంట్ సర్వీస్ యాక్టివేటెడ్
- August 15, 2020
మస్కట్: అల్ మజునాహ్ ఫ్రీ జోన్లో ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీస్ని యాక్టివేట్ చేయడం జరిగింది. పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి అఫిలియేటెడ్గా వున్న అల్ మజునాహ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కంపెనీలు అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ జోన్లో నిర్వహించడం కోసం కోసం ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీసుని ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







