యూఏఈలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..
- August 16, 2020
యూఏఈ: యూఏఈలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి... రికవరీలు తగ్గాయి. శనివారం 283 కొత్త కేసులు నమోదు కాగా 98 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 64,102కు చేరితే... కోలుకున్న వారు 57,571 మంది అయ్యారు. అలాగే నిన్న సంభవించిన రెండు కొత్త మరణాలతో కలిపి ఇప్పటికే 361 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం యూఏఈలో 6,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మరోవైపు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ముమ్మరంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







