యూఏఈలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..
- August 16, 2020
యూఏఈ: యూఏఈలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి... రికవరీలు తగ్గాయి. శనివారం 283 కొత్త కేసులు నమోదు కాగా 98 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 64,102కు చేరితే... కోలుకున్న వారు 57,571 మంది అయ్యారు. అలాగే నిన్న సంభవించిన రెండు కొత్త మరణాలతో కలిపి ఇప్పటికే 361 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం యూఏఈలో 6,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మరోవైపు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ముమ్మరంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!
- తెలంగాణ పోలీసింగ్లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్
- సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
- యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్









