యూఏఈలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..
- August 16, 2020
యూఏఈ: యూఏఈలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి... రికవరీలు తగ్గాయి. శనివారం 283 కొత్త కేసులు నమోదు కాగా 98 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 64,102కు చేరితే... కోలుకున్న వారు 57,571 మంది అయ్యారు. అలాగే నిన్న సంభవించిన రెండు కొత్త మరణాలతో కలిపి ఇప్పటికే 361 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం యూఏఈలో 6,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మరోవైపు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ముమ్మరంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?