తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్-19 కేసులు
- August 17, 2020
హైదరాబాద్:తెలంగాణలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 894మందికి కరోనా పాజిటివ్ అని వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92,255 కు చేరింది. ఈరోజు 10 మంది కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం 703 మంది కరోనాతో మృతి చెందారని అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 92,255కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 70,132 మంది కోలుకోగా 21,420 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







