తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్-19 కేసులు

- August 17, 2020 , by Maagulf
తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్-19 కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 894మందికి కరోనా పాజిటివ్ అని వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92,255 కు చేరింది. ఈరోజు 10 మంది కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం 703 మంది కరోనాతో మృతి చెందారని అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 92,255కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 70,132 మంది కోలుకోగా 21,420 మంది చికిత్స పొందుతున్నారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com