దిగ్గజ గాయకుడు పండిట్ జస్రాజ్ మృతికి రాష్ట్ర గవర్నర్ సంతాపం
- August 17, 2020
విజయవాడ:భారతీయ పురాణ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ దురదృష్టకర మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ పండిట్ జస్రాజ్ ఒక ప్రముఖ భారతీయ శాస్త్రీయ గాయకునిగా ఎనిమిది దశాబ్దాలుగా సంగీత వృత్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారన్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు అందుకోగా, ఆయన మరణం తనను ఎంతో బాధించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని గవర్నర్ ప్రార్థించారు.కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







