దిగ్గజ గాయకుడు పండిట్ జస్రాజ్ మృతికి రాష్ట్ర గవర్నర్ సంతాపం
- August 17, 2020
విజయవాడ:భారతీయ పురాణ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ దురదృష్టకర మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ పండిట్ జస్రాజ్ ఒక ప్రముఖ భారతీయ శాస్త్రీయ గాయకునిగా ఎనిమిది దశాబ్దాలుగా సంగీత వృత్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారన్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు అందుకోగా, ఆయన మరణం తనను ఎంతో బాధించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని గవర్నర్ ప్రార్థించారు.కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!