31 దేశాలకు చెందినవారిపై నిషేధం కొనసాగింపు
- August 18, 2020
కువైట్ సిటీ:కువైట్ క్యాబినెట్, 31 దేశాలకు చెందినవారు కువైట్లోకి ప్రవేశించకుండా బ్యాన్ కొనసాగనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. లోకల్ మరియు అంతర్జాతీయ హెల్త్ ఇండికేటర్స్కి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆయా దేశాల్లో కరోనా తీవ్రతను బట్టి, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ద్వారా కొంత వెసులుబాటు కల్పిస్తారనే ప్రచారం జరిగినా, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్ కొనసాగించాలనే తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







