31 దేశాలకు చెందినవారిపై నిషేధం కొనసాగింపు
- August 18, 2020
కువైట్ సిటీ:కువైట్ క్యాబినెట్, 31 దేశాలకు చెందినవారు కువైట్లోకి ప్రవేశించకుండా బ్యాన్ కొనసాగనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. లోకల్ మరియు అంతర్జాతీయ హెల్త్ ఇండికేటర్స్కి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆయా దేశాల్లో కరోనా తీవ్రతను బట్టి, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ద్వారా కొంత వెసులుబాటు కల్పిస్తారనే ప్రచారం జరిగినా, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్ కొనసాగించాలనే తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









