కిడ్నాప్‌ కేసులో ఐదుగురు వలసదారుల అరెస్ట్‌

- August 21, 2020 , by Maagulf
కిడ్నాప్‌ కేసులో ఐదుగురు వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: ఐదుగురు ఆసియా జాతీయుల్ని కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. ఆసియా జాతీయుడినే నిందితులు అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌత్‌ అల్‌ షర్కియా గవర్నరేట్‌లో ఈ ఘటన జరిగింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సౌత్‌ షర్కియా పోలీస్‌ కమాండ్‌, ఐదుగురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్‌ చేయడం జరిగిందనీ, తమ సాటి జాతీయుడినే నిందితులు కిడ్నాప్‌ చేశారనీ, బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని డిమాండ్‌ చేశారనీ, కేసు విచారణ దశలో వుందనీ రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొనడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com