కిడ్నాప్ కేసులో ఐదుగురు వలసదారుల అరెస్ట్
- August 21, 2020
మస్కట్: ఐదుగురు ఆసియా జాతీయుల్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ఆసియా జాతీయుడినే నిందితులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ ఘటన జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సౌత్ షర్కియా పోలీస్ కమాండ్, ఐదుగురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, తమ సాటి జాతీయుడినే నిందితులు కిడ్నాప్ చేశారనీ, బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని డిమాండ్ చేశారనీ, కేసు విచారణ దశలో వుందనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







