కిడ్నాప్ కేసులో ఐదుగురు వలసదారుల అరెస్ట్
- August 21, 2020
మస్కట్: ఐదుగురు ఆసియా జాతీయుల్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ఆసియా జాతీయుడినే నిందితులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ ఘటన జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సౌత్ షర్కియా పోలీస్ కమాండ్, ఐదుగురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, తమ సాటి జాతీయుడినే నిందితులు కిడ్నాప్ చేశారనీ, బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని డిమాండ్ చేశారనీ, కేసు విచారణ దశలో వుందనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!









