తమ ఇంధన వినియోగదారులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని అడ్నోక్ అభ్యర్ధన

- February 08, 2016 , by Maagulf
తమ  ఇంధన వినియోగదారులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని అడ్నోక్ అభ్యర్ధన

అద్నోక్  వాల్లేట్ ఖాతాను ప్రారంభించడం ద్వారా స్మార్ట్ ట్యాగ్,  అద్నోక్ ప్లస్ టోకెన్ చెల్లింపు రిటైల్ ధరను పొందవచ్చని ప్రకటించింది. 2016 మార్చ్ 1 వ తేదీ నుంచి అద్నోక్ కంపెనీ వినియోగదారులకు స్మార్ట్ ట్యాగ్ రిటైల్ ధర 250 దినార్లు , ప్లస్ కార్డు 50 దినార్లకు అందివ్వనుంది. ఇందుకు సంబంధించిన నరింత సమాచారం కోసం "  adnocdistributian (dot ) ae /snart   "  ను  సందర్శించవచ్చని తెలిపారు.  ఈ స్మార్ట్ ట్యాగ్ ను , అద్నోక్ వాల్లేట్ ఖాతా నుంచి తొలి 5,000 వినియోగదారులకు ఉచిత  అద్నోక్ ప్లస్ కార్డులు, స్మార్ట్ ట్యాగ్ లను అందివ్వనుంది. దీనితోపాటు నమోదు ప్రారంభ వినియోగదారులకు ఏమరేట్స్ గుర్తింపు కార్డులను అద్నోక్ వాల్లేట్ ఖాతాలతో ఉచితంగా అనుసంధానం చేయబడుతుంది. అద్నోక్ వాల్లేట్ వినియోగదారులు  మూడు రకాలుగా సేవా కేంద్రాల నుండి వారి కొనుగోళ్ళు చేసేందుకు అనుమతిస్తుంది. స్మార్ట్ ట్యాగ్ ద్వారా, అద్నోక్ ప్లస్ కార్డ్స్, అద్నోక్ తో అనుసంధానం చేయబడిన గుర్తింపు కార్డుల ద్వారా చెల్లింపునకు వీలవుతుంది. ఈ స్మార్ట్ పేమెంట్లు భద్రత మరియు సౌక్యవంతంగా ఎక్కడ నుంచైనా , ఏ సమయంలోనైనా అద్నోక్ వినియోగదారులు మొబైల్ ఫోన్లు , టాబ్లాయిడ్ల ద్వారా అనుసంధానించవచ్చు.

          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com