ఒమన్లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు, ఐదుగురి మృతి
- August 25, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్పటిదాకా ఒమన్లో 84,652 కరోనా కేసులు నమోదు కాగా, 79,147 మంది కోలుకున్నారు. 642 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. గడచిన 24 గంటల్లో 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, మాస్క్లు ధరించాలని సుప్రీం కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప, బయటకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







