ఒమన్‌లో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు, ఐదుగురి మృతి

- August 25, 2020 , by Maagulf
ఒమన్‌లో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు, ఐదుగురి మృతి

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్‌లో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్పటిదాకా ఒమన్‌లో 84,652 కరోనా కేసులు నమోదు కాగా, 79,147 మంది కోలుకున్నారు. 642 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ పేర్కొంది. గడచిన 24 గంటల్లో 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలనీ, మాస్క్‌లు ధరించాలని సుప్రీం కమిటీ, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సూచిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప, బయటకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com