తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు
- September 06, 2020
హైదరాబాద్:తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. అటు, తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 886కు చేరింది. కాగా.. ఇప్పటి వరకు 1,07,530 ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 32,553 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. ప్రస్తుతం రికవరీ రేటు 76.2శాతంగా ఉంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!









