తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు
- September 06, 2020
హైదరాబాద్:తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. అటు, తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 886కు చేరింది. కాగా.. ఇప్పటి వరకు 1,07,530 ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 32,553 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. ప్రస్తుతం రికవరీ రేటు 76.2శాతంగా ఉంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!







