తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు
- September 06, 2020
హైదరాబాద్:తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. అటు, తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 886కు చేరింది. కాగా.. ఇప్పటి వరకు 1,07,530 ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 32,553 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. ప్రస్తుతం రికవరీ రేటు 76.2శాతంగా ఉంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన