కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దు:మోదీ
- September 10, 2020న్యూ ఢిల్లీ:కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్ లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రారంభ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం శ్రమిస్తున్నారని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?