ఏపిలో కొత్తగా 10,175 కరోనా పాజిటివ్ కేసులు
- September 10, 2020అమరావతి:ఏపిలో కరోనా మహమ్మారి విస్ఫోటనం చెందుతోంది. గత 24 గంటల్లో 72,229 శాంపిల్స్ ని పరీక్షించగా 10,175 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల చిత్తూర్ లో తొమ్మిది మంది, కడప లో తొమ్మిది మంది, నెల్లూరులో తొమ్మిది మంది, కృష్ణ లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, గుంటూరు లో ఇద్దరు , విజయనగరం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 10,040 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,34,792 పాజిటివ్ కేసు లకు గాను 4,32,752 మంది డిశ్చార్జ్ కాగా.. 4,702 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,338 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపి)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ