అబుధాబి:మన్సూర్ బిన్ జయాద్ తో భారత ఉన్నతాధికారి భేటీ..
- September 11, 2020
అబుధాబి:ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జయాద్ నహ్యాన్ తో భారత రాయబారి సురేష్ ప్రభాకర్ ప్రభు భేటీ అయ్యారు. అబుధాబి వేదికగా జరిగిన ఈ సమావేశంలో నవంబర్ లో జరిగే జీ20 సదస్సు, ఇరు దేశాల మైత్రి, పెట్టుబడుల అంశాలే లక్ష్యంగా చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో నవంబర్ 20, 21న జీ20 సదస్సు జరనున్న విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో జీ20 సదస్సు పోషించాల్సిన పాత్ర..కరోనా వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అభివృద్ధి కోసం పెట్టుబడుల అవసరం, అర్ధిక కార్యకాలపాలపై కూడా డిస్కస్ చేశారు. అలాగే యూఏఈ-భారత్ మైత్రి బంధం మరింత బలపడేలా పలు రంగాల్లో పరస్పర ఆర్ధిక సహకారం ఆవశ్యకతపై చర్చించారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







