దుబాయ్:ప్రవాసులకు కీలక సూచన చేసిన ఇండియన్ కాన్సులేట్
- September 14, 2020
దుబాయ్: భారత ప్రవాసులకు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కీలక సూచన చేసింది.ఏ కారణం చేతనైనా భారత పౌరులు మరణిస్తే.. ఆ విషయాన్ని కాన్సులేట్ కార్యాలయానికి సాధ్యమైనంద త్వరగా తెలియజేయాలని పేర్కొంది. కాన్సులేట్ ఎమర్జెన్సీ నెంబర్ +971507347676 కు ఫోన్ చేసైనా లేదా http://deathregistration.dubai.mea.gov.in కు మెయిల్ చేయడం ద్వారా అయినా భారతీయుల మరణ వార్తను కాన్సులేట్ దృష్టికి తీసుకురావలని కోరింది. అలా చేయడం వల్ల.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు త్వరగా పూర్తి చేయడానికి గానీ.. లేదా వాటిని సాధ్యమైనంత తొందరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవొచ్చని వెల్లడించింది. మరణ వార్తను కాన్సులేట్ కార్యలయానికి తెలియజేయకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్చురీలపై అదనపు భారం పడుతుందని కాన్సులేట్ కార్యాలయం వివరించింది.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







