దుబాయ్:ప్రవాసులకు కీలక సూచన చేసిన ఇండియన్ కాన్సులేట్
- September 14, 2020
దుబాయ్: భారత ప్రవాసులకు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కీలక సూచన చేసింది.ఏ కారణం చేతనైనా భారత పౌరులు మరణిస్తే.. ఆ విషయాన్ని కాన్సులేట్ కార్యాలయానికి సాధ్యమైనంద త్వరగా తెలియజేయాలని పేర్కొంది. కాన్సులేట్ ఎమర్జెన్సీ నెంబర్ +971507347676 కు ఫోన్ చేసైనా లేదా http://deathregistration.dubai.mea.gov.in కు మెయిల్ చేయడం ద్వారా అయినా భారతీయుల మరణ వార్తను కాన్సులేట్ దృష్టికి తీసుకురావలని కోరింది. అలా చేయడం వల్ల.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు త్వరగా పూర్తి చేయడానికి గానీ.. లేదా వాటిని సాధ్యమైనంత తొందరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవొచ్చని వెల్లడించింది. మరణ వార్తను కాన్సులేట్ కార్యలయానికి తెలియజేయకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్చురీలపై అదనపు భారం పడుతుందని కాన్సులేట్ కార్యాలయం వివరించింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







