దుబాయ్:ప్రవాసులకు కీలక సూచన చేసిన ఇండియన్ కాన్సులేట్
- September 14, 2020
దుబాయ్: భారత ప్రవాసులకు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కీలక సూచన చేసింది.ఏ కారణం చేతనైనా భారత పౌరులు మరణిస్తే.. ఆ విషయాన్ని కాన్సులేట్ కార్యాలయానికి సాధ్యమైనంద త్వరగా తెలియజేయాలని పేర్కొంది. కాన్సులేట్ ఎమర్జెన్సీ నెంబర్ +971507347676 కు ఫోన్ చేసైనా లేదా http://deathregistration.dubai.mea.gov.in కు మెయిల్ చేయడం ద్వారా అయినా భారతీయుల మరణ వార్తను కాన్సులేట్ దృష్టికి తీసుకురావలని కోరింది. అలా చేయడం వల్ల.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు త్వరగా పూర్తి చేయడానికి గానీ.. లేదా వాటిని సాధ్యమైనంత తొందరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవొచ్చని వెల్లడించింది. మరణ వార్తను కాన్సులేట్ కార్యలయానికి తెలియజేయకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్చురీలపై అదనపు భారం పడుతుందని కాన్సులేట్ కార్యాలయం వివరించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!