ప్రభుత్వ ప్రాజెక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు

- September 14, 2020 , by Maagulf
ప్రభుత్వ ప్రాజెక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు

కువైట్ సిటీ:పలు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వివిధ రకాలైన ప్రాజెక్టుల నిమిత్తం 4,497 కాంట్రాక్టుల్ని కంపెనీలకు గవర్నమెంట్‌ అప్పగించడం జరిగింది గత 10 ఏళ్ళలో. వీటిల్లో 1,348 కంపెనీలు 100మందికి పైగా కార్మికుల్ని కఅగి వున్నాయి ప్రభుత్వ ప్రాజెక్టుల నిమిత్తం. మినిస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ అండ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ పర్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ మర్యాం అల్‌ అకీల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా వుంటే, గవర్నమెంటు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వలసదారులకు సంబంధించి రెసిడెన్సీ గడువు తీరిన వారి సంఖ్య 28,748గా వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com