ఏ.పిలో కొత్తగా 8,846 కరోనా పాజిటివ్ కేసులు
- September 15, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,846 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కి చేరింది. మొత్తం కేసుల్లో 4,86,531 మంది కరోనా నుంచి రికవరీ అవ్వగా.. 92,353 మంది చికిత్స పొందుతున్నారు. అటు, ఈ రోజు కరోనాతో 69 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,041 చేరింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!