ఏ.పిలో కొత్తగా 8,846 కరోనా పాజిటివ్ కేసులు

- September 15, 2020 , by Maagulf
ఏ.పిలో కొత్తగా 8,846 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,846 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కి చేరింది. మొత్తం కేసుల్లో 4,86,531 మంది కరోనా నుంచి రికవరీ అవ్వగా.. 92,353 మంది చికిత్స పొందుతున్నారు. అటు, ఈ రోజు కరోనాతో 69 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,041 చేరింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com