ఏ.పిలో కొత్తగా 8,846 కరోనా పాజిటివ్ కేసులు
- September 15, 2020అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,846 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కి చేరింది. మొత్తం కేసుల్లో 4,86,531 మంది కరోనా నుంచి రికవరీ అవ్వగా.. 92,353 మంది చికిత్స పొందుతున్నారు. అటు, ఈ రోజు కరోనాతో 69 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,041 చేరింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం