తెలంగాణలో కొత్తగా 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- September 16, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మరో 2,273 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 325 పాజిటివ్ కేసులు.. రంగారెడ్డి 185, నల్గొండలో 175 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు 1,62,844కి చేరుకున్నాయి. అలాగే గత 24 గంటల్లోనే 12 మంది మృతి చెందారు. నమోదైన మొత్తం కేసులలో 1,31447 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం