భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
- September 24, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా.. మళ్లీ విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులు 80 వేల లోపు కేసులు రోజువారీ నమోదయ్యేవి. కానీ, ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 57,32,519కు చేరింది. ఇందులో 46,74,988 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 9,66,382 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఒక్కరోజులో కరోనాతో 1129 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 91,149కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!