గూగుల్ ప్రతినిధులతో సీపీ సజ్జనార్ మీటింగ్..
- September 24, 2020హైదరాబాద్:సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.సైబర్ నేరగాళ్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.యూట్యూబ్లో అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. వివిధ గూగుల్ ఫ్లాట్ఫామ్స్ ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. సైబర్ నేరాలు విషయమై గూగుల్ టెక్నికల్ టీమ్ పోలీసులకు సహకరించాలన్నారు.ఈ సమావేశంలో గూగుల్ ప్రతినిధులు గీతాంజలి దుగ్గల్, సునితా మొహంటీ, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్