గూగుల్ ప్రతినిధులతో సీపీ సజ్జనార్ మీటింగ్..
- September 24, 2020
హైదరాబాద్:సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.సైబర్ నేరగాళ్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.యూట్యూబ్లో అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. వివిధ గూగుల్ ఫ్లాట్ఫామ్స్ ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. సైబర్ నేరాలు విషయమై గూగుల్ టెక్నికల్ టీమ్ పోలీసులకు సహకరించాలన్నారు.ఈ సమావేశంలో గూగుల్ ప్రతినిధులు గీతాంజలి దుగ్గల్, సునితా మొహంటీ, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!