తెలంగాణలో కొత్తగా 1,378 మందికి కరోనా పాజిటివ్ కేసులు

- September 28, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,378 మందికి కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,87,211కి చేరింది. అయితే, ఇందులో 1,56,431 ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 29,673 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణాల సంఖ్య 1107కి చేరింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com