తెలంగాణలో కొత్తగా 1,378 మందికి కరోనా పాజిటివ్ కేసులు
- September 28, 2020
హైదరాబాద్:తెలంగాణలో ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,87,211కి చేరింది. అయితే, ఇందులో 1,56,431 ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 29,673 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణాల సంఖ్య 1107కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!