కోవిడ్ -19: అబుధాబి ప్రయాణికులకు నూతన మార్గదర్శకాలు
- September 28, 2020
అబుధాబి: కరోనావైరస్ ను కట్టడిచేసే క్రమంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ప్రయాణ మార్గదర్శకాన్ని జారీ చేసింది అబుధాబి ప్రభుత్వం.
అబుధాబి మీడియా కార్యాలయం సోమవారం ఉదయం చేసిన ట్వీట్లో, అబుధాబి కు విచ్చేసే అంతర్జాతీయ ప్రయాణికులు అన్ని పోర్టులలో ప్రయాణికుల కోసం నియమించబడిన చెక్ పాయింట్ల వద్ద తాము దేశంలోకి ప్రవేశించే తేదీని వెల్లడించాలని మరియు ఆమోదించబడిన క్వారంటైన్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని కోరారు.
ఈ విధానాలను పాటించడంలోవిఫలమైన ప్రయాణీకులకు జరిమానాలు విధించబడతాయి అని హెచ్చరించింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం