2021 తర్వాత ఒమన్ కోర్టుల్లో వలస లాయర్లకు నో ఛాన్స్
- September 29, 2020
2021 నుంచి వలస న్యాయవాదులు కోర్టుల్లో ప్లీడ్ కోసం హాజరయ్యేందుకు అవకాశం వుండదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 31, 2020ని ఈ మేరకు డెడ్లైన్గా విధించారు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ లీగల్ ఎఫైర్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. లా ఫర్మ్స్, సివిల్ లా ఫర్మ్స్ సహా సంబంధిత అథారిటీస్, ఈ డేట్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మినిస్ట్రీ వలస అటార్నీ ప్రొఫెసర్స్ సేవల్ని ప్రత్యేకంగా అభినందించింది. లీగల్ ప్రొఫెషన్పై వీరు వేసిన ముద్ర ప్రత్యేకమైనదని కొనియాడింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి