అంతర్జాతీయ విమానాల నిషేధం పొడిగింపు...
- October 01, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి అంతర్జాతీయ విమానాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చే విమానాలకు, ఇక్కడి నుంచి వెళ్ళే విమానాలకు అనేక ఆంక్షలను అమలు చేస్తుంది. భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున, షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను అక్టోబర్ 31 వరకు నిలిపివేస్తున్నట్లు భారత ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA బుధవారం ప్రకటించింది.
అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం అనుమతిస్తుంది.కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఇది ఉంటుందని DGCA అధికారులు పేర్కొన్నారు. కరోనా భారత దేశంలోకి వచ్చిన మార్చ్ నెల నుంచి విమానాలపై ఆంక్షలు ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







