అంతర్జాతీయ విమానాల నిషేధం పొడిగింపు...
- October 01, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి అంతర్జాతీయ విమానాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చే విమానాలకు, ఇక్కడి నుంచి వెళ్ళే విమానాలకు అనేక ఆంక్షలను అమలు చేస్తుంది. భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున, షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను అక్టోబర్ 31 వరకు నిలిపివేస్తున్నట్లు భారత ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA బుధవారం ప్రకటించింది.
అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం అనుమతిస్తుంది.కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఇది ఉంటుందని DGCA అధికారులు పేర్కొన్నారు. కరోనా భారత దేశంలోకి వచ్చిన మార్చ్ నెల నుంచి విమానాలపై ఆంక్షలు ఉన్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







