అక్టోబర్ 5 నాటికి కోవిడ్ 19 రిపోర్ట్...ఖతార్ లో కొత్తగా 194 మందికి వైరస్
- October 05, 2020
దోహా:ఆక్టోబర్ 5 నాటికి తమ దేశంలో కోవిడ్ తీవ్రతపై ఖతార్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 194 మందికి వైరస్ సోకినట్లు ప్రకటించారు. 189 మంది రికవరీ అయ్యారని, ఇప్పటివరకు 1,26,692 మందికి వైరస్ బారిన పడగా..1,23,664 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 194 పాజిటివ్ కేసులలో 180 కమ్యూనిటీ కేసులు కాగా..14 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారని తెలిపింది. పాజిటీవ్ వచ్చి వాళ్లందర్ని ఐసోలేషన్ తరలించి తగిన వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,812 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 216 మంది కరోనాతో చనిపోగా..గడిచిన 24 గంటల్లో కొత్తగా మరణాలు నమోదు కాకపోవటం ఊరటకలిగించే అంశం.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







