వైర్ టాపింగ్ - చట్టంపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టత
- October 08, 2020
సౌదీ: లేఖలు, పబ్లికేషన్స్, పార్సెల్స్, ఫోన్ కన్వర్జేషన్స్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.. సాధారణంగా మానిటర్ చేసే పరిస్థితి వుండదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టతనివ్వడం జరిగింది. ఆయా నేరాల పరిశోధన సందర్భంలో, కొన్ని నేరాల్ని నిలువరించే క్రమంలో.. అథారిటీస్, ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో భాగంగా ‘మానిటరింగ్’ వుంటుందే తప్ప, ప్రతి ఒక్కరి మీదా మానిటరింగ్వ ఉంటుందనడం సబబు కాదన్నది పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదన. చాలా దేశాల్లో ఈ విధానమే అమల్లో వుందనీ, ఇక్కడా అదే జరుగుతోందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. క్రిమినల్ ప్రొసిడ్యూర్ చట్టం - ఆర్టికల్ 57 ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్, లెటర్లు అలాగే పబ్లికేషన్స్, పార్సిల్స్ వంటివాటి ఇంటర్సెప్షన్ కోసం ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎవరి ప్రైవసీకీ ఆటంకం కలిగించేలా అథారిటీస్ వ్యవహరించబోవని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









