వైర్ టాపింగ్ - చట్టంపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టత
- October 08, 2020
సౌదీ: లేఖలు, పబ్లికేషన్స్, పార్సెల్స్, ఫోన్ కన్వర్జేషన్స్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.. సాధారణంగా మానిటర్ చేసే పరిస్థితి వుండదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టతనివ్వడం జరిగింది. ఆయా నేరాల పరిశోధన సందర్భంలో, కొన్ని నేరాల్ని నిలువరించే క్రమంలో.. అథారిటీస్, ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో భాగంగా ‘మానిటరింగ్’ వుంటుందే తప్ప, ప్రతి ఒక్కరి మీదా మానిటరింగ్వ ఉంటుందనడం సబబు కాదన్నది పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదన. చాలా దేశాల్లో ఈ విధానమే అమల్లో వుందనీ, ఇక్కడా అదే జరుగుతోందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. క్రిమినల్ ప్రొసిడ్యూర్ చట్టం - ఆర్టికల్ 57 ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్, లెటర్లు అలాగే పబ్లికేషన్స్, పార్సిల్స్ వంటివాటి ఇంటర్సెప్షన్ కోసం ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎవరి ప్రైవసీకీ ఆటంకం కలిగించేలా అథారిటీస్ వ్యవహరించబోవని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







