కోవిడ్ సవాళ్లపై చర్చించేందుకు సమావేశం కానున్న జీసీసీ ఎయిర్ పోర్ట్ ఎగ్జిక్యూటీవ్స్
- October 08, 2020
మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు జీసీసీ సభ్య దేశాల్లోని విమానాశ్రయ ప్రతినిధులు త్వరలోనే సమావేశం కానున్నారు.ఇందుకు ఒమన్ వేదిక కానుంది. సమావేశ వివరాలను వెల్లడించిన ఒమన్ విమానాశ్రయ అధికారులు...తమ అధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశమని తెలిపారు. ఈ సమావేశంలో జీసీసీ సభ్య దేశాల్లోని పలు విమానాశ్రయాల ఉన్నతాధికారులు హజరవుతారని, కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం ఎదుర్కుంటున్న సవాళ్లపై చర్చించేందుకు ఇది అత్యున్నత వేదికగా ఉండనుందని వివరించారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలపై ఈ సమావేశం నిర్దేశిస్తుందని ఒమన్ ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









