బహ్రెయిన్లో కొత్తగా ఐదు కరోనా మరణాలు
- October 13, 2020
మనామా:కరోనా వైరస్ మరో ఐదుగుర్ని బలిగిఒంది. దీంతో బహ్రెయిన్లో ఇప్పటిదాకా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 280కి చేరుకుంది. తాజాగా చోటు చేసుకున్న మరణాల్లో నలుగురు బహ్రెయినీ పౌరులున్నారు. 72, 86, 61, 61 వయసున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, 52 ఏళ్ళ వలసదారుడొకరు కరోనాతో మృతి చెందడం జరిగింది. ఇదిలా వుంటే, నిన్న 9,627 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 101 మంది వలస కార్మికులు, 223 మంది కాంటాక్ట్ కేసులు, 10 మంది ట్రావెల్ సంబంధిత కేసులు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







