బహ్రెయిన్లో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు
- October 14, 2020
మనామా:బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగా, నిన్న ఒక్కరోజే 477 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 92 మంది వలసదారులు, 229 మంది కాంటాక్ట్ కేసులు కాగా, ముగ్గురు ట్రావెల్ సంబంధిత కేసులు. ఇదిలా వుంటే, అక్టోబర్ 13న మొత్తం 10,399 కరోనా టెస్టులు నిర్వహఙంచడం జరిగింది. 52 కేసులు ప్రస్తుతం క్రిటికల్ దశలో వున్నాయి. 97 కేసులు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. 3,771 మంది పరిస్థితి స్టేబుల్గా వుంది. మొత్తం 3,823 యాక్టివ్ కేసులు వున్నాయి. కరోనా నుంచి ఇప్పటిదాకా 72,164 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









