తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- November 02, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం...తెలంగాణలో భారీగా కరోనా కేసులు తగ్గిపోయాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 922 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా... 1,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఏడుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,970 కు చేరుకోగా... ఇప్పటి వరకు 2,21,992 మంది కరోనాబారినపడి తిరిగి కోలుకున్నారు... 1348 మంది మృత్యువాతపడ్డారు... కరోనా మరణాల రేటు భారత్లో 1.5 శాతంగా ఉంటే... రాష్ట్రంలో 0.55 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 91.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.12 శాతంగా ఉందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 17,630 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 14,717 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. నిన్న రాష్ట్రంలో 25,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహింంచినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 256 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!