డౌనింగ్ స్ట్రీట్లో దీపాలు వెలిగించిన బ్రిటన్ ఆర్థిక మంత్రి
- November 13, 2020
లండన్: బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ దీపావళి పండుగ సందర్భంగా డౌనింగ్ స్ట్రీట్లోని తన అధికారిక నివాసం ముందు దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన 50 సెకన్ల నిడివి గల వీడియోను ఇండియన్స్ ఇన్ లండన్ గ్రూపు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ చరిత్రలో తొలిసారి డౌనింగ్ స్ట్రీట్లో దివాలీ దీపం వెలిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం, హ్యాపీ దీపావళి అంటూ రాసుకోచ్చింది. ఇక డౌనింగ్ స్ట్రీట్ అనేది యూకే ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి అధికారిక నివాసాలను కలిగి ఉంటుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్లో రెండో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







