డౌనింగ్ స్ట్రీట్లో దీపాలు వెలిగించిన బ్రిటన్ ఆర్థిక మంత్రి
- November 13, 2020
లండన్: బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ దీపావళి పండుగ సందర్భంగా డౌనింగ్ స్ట్రీట్లోని తన అధికారిక నివాసం ముందు దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన 50 సెకన్ల నిడివి గల వీడియోను ఇండియన్స్ ఇన్ లండన్ గ్రూపు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ చరిత్రలో తొలిసారి డౌనింగ్ స్ట్రీట్లో దివాలీ దీపం వెలిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం, హ్యాపీ దీపావళి అంటూ రాసుకోచ్చింది. ఇక డౌనింగ్ స్ట్రీట్ అనేది యూకే ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి అధికారిక నివాసాలను కలిగి ఉంటుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్లో రెండో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







