స్మగ్లింగ్ గూడ్స్ విక్రయం: 27 స్టోర్ల మూసివేత
- November 27, 2020కువైట్ సిటీ:కువైట్ అథారిటీస్ 27 షాప్లను మూసివేయడం జరిగింది. స్మగ్లింగ్ గూడ్స్ని ఈ షాప్స్లో విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్సఈ్ట వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్స్పెక్షన్ టీమ్స్, నిబంధనలకు విరుద్ధంగా ఆయా గూడ్స్ని విక్రయిస్తున్న షాప్లపై తనిఖీలు నిర్వహించాయి. ఫేక్ ఐటమ్స్ని సీజ్ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఫేక్ గూడ్స్ విషయమై తనిఖీలు జరుగుతుంటాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ