డ్రగ్ స్మగ్లర్స్కి మరణశిక్షే
- February 18, 2016
ఒమన్లో డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసేవారికి ఇకపై మరణ శిక్ష తప్పదని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. ఒమన్లో డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ సరఫరా వంటివాటిని అడ్డుకునేందుకు కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు పోలీసులు. డ్రగ్స్ సేవించేవారికి అత్యధికంగా మూడేళ్ళ జైలు శిక్ష అలాగే 3000 ఒమన్ రియాల్స్ ఫైన్ విధించబడుతుంది ఆర్టికల్ 43 ప్రకారం. ఈ చట్టం ష్ట్రక్రింద వలసదారులెవరైనా దోషులుగా తేలితే, దేశం నుంచి బహిష్కరించబడటంతోపాటు, ఇంకెప్పుడూ ఒమన్లో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా చికిత్సలో భాగంగా డ్రగ్స్ సేవించాల్సి వస్తే సంబంధిత ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వారికి ఈ చట్టం నుంచి మినహాయింపునిస్తారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









