మళ్ళీ సస్పెన్స్ లో పడేసిన 'తలైవా'
- November 30, 2020
సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ వ్యవహారం మరోసారి సస్పెన్స్గానే మిగిలింది. ఈ రోజు ఉదయం రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు రజనీకాంత్. ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. త్వరలో నా నిర్ణయం ఏంటనేది ప్రకటిస్తాను అని రజనీకాంత్ స్పష్టం చేశారు. అలానే రాఘవేంద్ర హాల్ బయట ఉన్ తన మద్దతుదారులను పలకరించారు రజనీకాంత్.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!