మళ్ళీ సస్పెన్స్ లో పడేసిన 'తలైవా'
- November 30, 2020సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ వ్యవహారం మరోసారి సస్పెన్స్గానే మిగిలింది. ఈ రోజు ఉదయం రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు రజనీకాంత్. ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. త్వరలో నా నిర్ణయం ఏంటనేది ప్రకటిస్తాను అని రజనీకాంత్ స్పష్టం చేశారు. అలానే రాఘవేంద్ర హాల్ బయట ఉన్ తన మద్దతుదారులను పలకరించారు రజనీకాంత్.
తాజా వార్తలు
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..