బహ్రెయిన్: పిసిఆర్ టెస్ట్ ధర తగ్గింపు
- December 01, 2020మనామా:నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం పీసీఆర్ టెస్టుల ధర 60 బహ్రెయినీ దినార్స్ నుంచి 40 బహ్రెయినీ దినార్స్కి దిగి వచ్చింది. ఈ 40 బహ్రెయినీ దినార్స్లో పీసీఆర్ అరైవల్ టెస్ట్ అలాగే, వచ్చిన తర్వాత 10 రోజులకు చేసే టెస్ట్ కూడా కలిసి వుంటుంది. 'వివేర్ బహ్రెయిన్' అప్లికేషన్ని అరైవల్స్ అందరూ ఉపయోగించాల్సి వుంటుంది. టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. సంబంధిత డిక్లరేషన్పై సంతకం చేయాల్సి వుంటుంది. దేశంలోకి వచ్చిన తర్వాత పది రోజులకు చేసే పరీక్షలో పాజిటివ్ వస్తే, ఆయా వ్యక్తులతో హెల్త్ మినిస్ట్రీ ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతుంది. డిసెంబర్ 1 నుంచి తగ్గించిన పీసీఆర్ టెస్ట్ ధరలు అమల్లోకి వచ్చాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్