షేక్ సబాహ్ అల్ ఖాలిద్ని తిరిగి ప్రధానిగా నియమించిన కువైట్ ఎమిర్
- December 08, 2020
కువైట్: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్, షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాని తిరిగి ప్రధానిగా నియమించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రాజీనామా చేసిన విషయం విదితమే. సోదరుడి మరణం తర్వాత షేక్ నవాఫ్, ఒపెక్ మెంబర్ ఆఫ్ స్టేట్ బాధ్యతల్ని తీసుకున్నారు. కాగా, కొత్త క్యాబినెట్కి ఎమిర్ అప్రూవల్ తర్వాత షేక్ సబా కొత్త క్యాబినెట్ మెంబర్స్ని నామినేట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందుకున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









