రెసిడెంట్స్ 'ఎక్సప్షనల్ రిటర్న్ పర్మిట్'ని ప్రింట్ చేసుకునే అవకాశం
- December 08, 2020
దోహా: దేశం విడిచి వెళుతున్న రెసిడెంట్స్, ఎక్సెప్షనల్ రిటర్న్ పర్మిట్ని, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు. నవంబర్ 29 నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. దేశం వెలుపల వున్న రెసిడెంట్స్కి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశం విడిచి వెళ్ళినవారికి, వెళ్ళాలనుకుంటున్నవారికీ ఇది వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









