ఆదివారం సీబ్లో వెహికిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ మూసివేత
- December 12, 2020
మస్కట్: సీబ్లోని వెహికిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ రేపు ఆదివారం మూసివేయబడుతుందని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ సమస్య వుంటుందని అధికారులు పేర్కొన్నారు. తమ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవాలనుకుంటోన్న వినియోగదారులు, సమీపంలోని పోలీస్ సర్వీస్ బిల్డింగ్కి వెళ్ళాల్సి వుంటుంది. అక్కడ వారికి సర్వీసుల పునఃప్రారంభంపై సమాచారం ఇస్తారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









