ఆదివారం సీబ్లో వెహికిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ మూసివేత
- December 12, 2020
మస్కట్: సీబ్లోని వెహికిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ రేపు ఆదివారం మూసివేయబడుతుందని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ సమస్య వుంటుందని అధికారులు పేర్కొన్నారు. తమ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవాలనుకుంటోన్న వినియోగదారులు, సమీపంలోని పోలీస్ సర్వీస్ బిల్డింగ్కి వెళ్ళాల్సి వుంటుంది. అక్కడ వారికి సర్వీసుల పునఃప్రారంభంపై సమాచారం ఇస్తారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







