స్కూల్ అటెండెన్స్ని పెంచిన ఖతార్
- December 29, 2020
ఖతార్లో స్కూల్ అటెండెన్స్ 50 శాతానికి చేరుకోనుంది. రెండో సెమిస్టర్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సామర్థ్యంలో 50 శాతానికి అటెండెన్స్ పెరిగేలా నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళు, కిండర్గార్టెన్స్ కూడా 50 శాతం సామర్థ్యాన్ని అందుకోనున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!