కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘన: 10,000 బ్రహెయినీ దినార్ల జరీమానా
- December 30, 2020
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ), పర్యాటక కేంద్రాల్లో (హోటళ్ళు అలాగే రెస్టారెంట్లలో కూడా) కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తప్పనిసరి చేసిన ముందస్తు జాగ్రత్త చర్యలు, అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ చేసిన సూచనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మినిస్టీరియల్ ఆర్డర్ నెంబర్ 68 - 2020 ప్రకారం రెస్టారెట్లు, కేఫ్ లు కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు తప్పక పాటించాల్సి వుంటుంది. లేని పక్షంలో భారీ జరీమానాలు విధించే అవకాశం వుంది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడితే 10,000 దిర్హాముల జరీమానా విధించే అవకాశం వుంటుందని సంబంధిత అథారిటీస్ హెచ్చరించడం జరిగింది. టేబుల్ సీటింగ్ విషయానికొస్తే, 50 శాతం మాత్రమే ఓ టేబుల్ మీద కేవలం ఆరుగురికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఇక్కడా 50 శాతం సామర్థ్యం నిబంధన పాటించక తప్పదు. అత్యధికంగా ఆరుగుర్ని మాత్రమే ఓ టేబుల్ వద్ద అనుమతించాల్సి వుంటుంది. ఇండోర్ ఫెసిలిటీస్ విషయానికస్తే, 30 శాతం మంది మాత్రమే అత్యధికంగా వుండాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







