కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘన: 10,000 బ్రహెయినీ దినార్ల జరీమానా
- December 30, 2020
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ), పర్యాటక కేంద్రాల్లో (హోటళ్ళు అలాగే రెస్టారెంట్లలో కూడా) కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తప్పనిసరి చేసిన ముందస్తు జాగ్రత్త చర్యలు, అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ చేసిన సూచనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మినిస్టీరియల్ ఆర్డర్ నెంబర్ 68 - 2020 ప్రకారం రెస్టారెట్లు, కేఫ్ లు కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు తప్పక పాటించాల్సి వుంటుంది. లేని పక్షంలో భారీ జరీమానాలు విధించే అవకాశం వుంది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడితే 10,000 దిర్హాముల జరీమానా విధించే అవకాశం వుంటుందని సంబంధిత అథారిటీస్ హెచ్చరించడం జరిగింది. టేబుల్ సీటింగ్ విషయానికొస్తే, 50 శాతం మాత్రమే ఓ టేబుల్ మీద కేవలం ఆరుగురికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఇక్కడా 50 శాతం సామర్థ్యం నిబంధన పాటించక తప్పదు. అత్యధికంగా ఆరుగుర్ని మాత్రమే ఓ టేబుల్ వద్ద అనుమతించాల్సి వుంటుంది. ఇండోర్ ఫెసిలిటీస్ విషయానికస్తే, 30 శాతం మంది మాత్రమే అత్యధికంగా వుండాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







