లోన్ పేమెంట్లపై ఊరట: మరో ఆరు నెలలపాటు పౌరులకు వెసులుబాటు
- December 30, 2020
బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో లోన్ చెల్లింపులకు సంబంధించి పౌరులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ ఊరటనిచ్చింది. మరో ఆరు నెలలపాటు ఈ ఉపశమనాన్ని పొడిగిస్తున్నట్లు బహ్రెయిన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో సమావేశం అనంతరం సిబిబి ఓ సర్కులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నేషనల్ ఎకానమీకి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ వెసులుబాటు క్రెడిట్ కార్డు డ్యూలకు వర్తించదు. అలాగే, బ్యాంకులు వినియోగదారులతో చేసుకున్న టెర్మ్స్ అండ్ కండిషన్లకు లోబడి ఈ వెసులుబాట్లు కల్పిస్తారు. వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ వంటి వాటిపై అవగాహన కల్పించాలని కూడా సిబిబి, బ్యాంకులకు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!