ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్
- January 05, 2021
మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. వీరిలో 14 ఏళ్ళ చిన్నారులు కూడా వున్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సూచించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి సంభవిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా, మాస్కులు ధరించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమనీ, ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలనీ మినిస్ట్రీ హెచ్చరించింది. తక్కువమందితో గేదరింగ్, అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్కి దూరంగా వుండవచ్చని మినిస్ట్రీ పౌరులకు, నివాసితులకు సూచిస్తోంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!